amaravathi rajadani
Andhra Pradesh 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళ క్రికెట్ టీంలో  మంగళగిరి అమ్మాయి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళ క్రికెట్ టీంలో  మంగళగిరి అమ్మాయి.. మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఈనెల 17 నుండి  బరోడా వేదిక గా జరిగే ఇండియా సీనియర్ మహిళా T20 టోర్నమెంట్ లో  పాల్గొనే ఆంధ్ర ప్రదేశ్ మహిళ క్రికెట్ టీం లో మంగళగిరికి చెందిన వాసవి అఖిల పావనిని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది..  గత నెల సెప్టెంబర్ 1మంగళగిరి...
Read More...
Andhra Pradesh 

ఆంధ్రప్రదేశ్‌లో కార్గో సేవలు మరింత విస్తరణ

ఆంధ్రప్రదేశ్‌లో కార్గో సేవలు మరింత విస్తరణ • ఏపీని కార్గో హబ్ గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చర్యలు..• మత్స్య ఉత్పత్తుల ఎగుమతులకు కేరాఫ్‌గా ఏపీ..• అగ్రి, ఆక్వా, ఫిషరీస్, హెల్త్ తదితర సెక్టార్ల ఉత్పత్తులపై స్పెషల్ ఫోకస్..• సుదూర ప్రాంతాలకు ఎగుమతుల విషయంలో కనెక్టివిటీ కీలక పాత్ర..మౌలిక సదుపాయాలు,పెట్టుబడులు శాఖ ప్రభుత్వ కార్యదర్శి ఎస్....
Read More...
Andhra Pradesh 

పాఠశాలలకు 3 వ తేదీ నుంచి దసరా సెలవులు

పాఠశాలలకు 3 వ తేదీ నుంచి దసరా సెలవులు    అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) దసరా సెలవులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు దసరా సెలవులను ప్రకటించింది. ముందుగా ఈ నెల 4వ తేదీ నుంచి సెలవులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేయడంతో...
Read More...
Andhra Pradesh 

వరద బాధితులను ఆదుకునేందుకు విరాళాలు అందజేసిన దాతలు

వరద బాధితులను ఆదుకునేందుకు విరాళాలు అందజేసిన దాతలు    అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : విజయవాడలోని వరద బాధితులను ఆదుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి సాయం అందిస్తూ దాతలు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ నివాసంలో విరాళాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. తాడిపత్రి నుండి వచ్చిన రోటరీ క్లబ్ ప్రతినిధులు రూ.1,10,000...
Read More...
Andhra Pradesh 

కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు మరింత వేగవంతం

కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు మరింత వేగవంతం         రాష్ట్రానికి మరిన్ని సిఎస్ఎస్ పథకాలు,నిధులు రాబట్టడమే లక్ష్యంగా పనిచేయాలి      పూర్తైన పనులకు యుసిలు సమర్పిస్తే కేంద్రం నుండి తదుపరి నిధులు పొందవచ్చు      ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్    అమరావతి  (జర్నలిస్ట్ ఫైల్ )  :రాష్ట్రంలో అమలు జరుగుతున్న పలు కేంద్ర ప్రాయోజిత పథకాలను మరింత వేగవంతం చేసి యుద్ద ప్రాతిపదికన ముందుకు తీసుకువెళ్ళడం...
Read More...
Andhra Pradesh 

జిల్లా జీడీసీసీ బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియేషన్ నూతన కార్యవర్గం.

జిల్లా జీడీసీసీ బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియేషన్ నూతన కార్యవర్గం. మంగళగిరి ( జర్నలిస్టు ఫైల్ ) :  గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షునిగా తెనాలి జీడీసీసీ బ్యాంకు సెంట్రల్ ఆఫీస్ ఏజీఎం సుంకర శ్రీనివాసన్, కార్యనిర్వాహక అధ్యక్షునిగా మంగళగిరికి చెందిన జీడీసీసీ బ్యాంకు చీఫ్ మేనేజర్ కేఏ మహేంద్రరావులను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. తెనాలి జీడీసీసీ  బ్యాంకు సెంట్రల్ ఆఫీస్ లో...
Read More...
Andhra Pradesh 

ఆక్టోబర్ 5న పీఎం కిసాన్ నిధుల విడుదల

ఆక్టోబర్ 5న పీఎం కిసాన్ నిధుల విడుదల అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 18వ విడత డబ్బుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైతులకు కేంద్రం శుభవార్త తెలిపింది. అక్టోబర్ 5వ తేదీన 18వ విడత పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్నట్లుగా సంబంధిత పీఎం కిసాన్ వెబ్ సైట్ వెల్లడించింది. ప్రధాన మంత్రి...
Read More...
Andhra Pradesh 

మంత్రి లోకేష్ ను క‌లిసిన ఎంపి కేశినేని శివ‌నాథ్

మంత్రి లోకేష్ ను క‌లిసిన ఎంపి కేశినేని శివ‌నాథ్    మంగ‌ళ‌గిరి క్రికెట్ స్టేడియం అభివృద్ది కోసం విన‌తి ప‌త్రంవిజ‌య‌వాడ ( జర్నలిస్ట్ ఫైల్ ) : అమరావతి రాజధాని ప్రాంతం లోని ఎ.సి. ఏ ఇంటర్నేషనల్ క్రికెట్  స్టేడియంలో జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించే విధంగా స్టేడియం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని కోరుతూ ఎసిఏ అధ్య‌క్షుడు, విజ‌య‌వాడ...
Read More...
Andhra Pradesh 

రాష్ట్రంలో ఏఐ, క్రీడా విశ్వవిద్యాలయాలు

రాష్ట్రంలో ఏఐ, క్రీడా విశ్వవిద్యాలయాలు    2027 నాటికి వర్సిటీలు మెరుగైన ర్యాంకులు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం    అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : 100 రోజుల ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ఏఐ విశ్వవిద్యాలయంతో పాటు క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా...
Read More...
Andhra Pradesh 

ఎదురుమొండి - గొల్లమంద రహదారి నిర్మాణానికి రూ.13.45 కోట్లు

ఎదురుమొండి  - గొల్లమంద రహదారి నిర్మాణానికి రూ.13.45 కోట్లు    ఏ.ఐ.ఐ.బి. గ్రాంట్ ద్వారా నిర్మాణం      కృష్ణా తీరంలో కోత నిరోధానికి 700 మీటర్ల మేర ఆర్.సి.సి. పర్కుపైన్స్ వినియోగం      తక్షణమే పనులు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశం    అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో ఎదురుమొండి – గొల్లమంద రోడ్డు ఇటీవలి భారీ...
Read More...
Andhra Pradesh 

వైసీపీ హయంలో టీటీడీని అవినీతి కేంద్రంగా మార్చేశారు

వైసీపీ హయంలో టీటీడీని అవినీతి కేంద్రంగా మార్చేశారు లడ్డూ నెయ్యి కల్తీపై సీనియర్ టీడీపీ నేత మన్నవ సుబ్బారావు ఆగ్రహం గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : గత వైసీపీ ప్రభుత్వ హయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్టను దెబ్బతీస్తూ, ఆధ్యాత్మిక పవిత్రతను వ్యాపారానికి వాడుతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మన్నవ సుబ్బారావు మండిపడ్డారు. ముఖ్యంగా శ్రీవారి ప్రసాదం అయిన...
Read More...
Andhra Pradesh 

హిందువులకు మనోభావాలు ఉండవా ?

హిందువులకు మనోభావాలు ఉండవా ? కోట్ల మంది హిందువులు స్వీకరించే ప్రసాదాన్ని అపవిత్రం చేస్తారా? పవిత్రమైన తిరుమల లడ్డూ తయారీలో కల్తీ దుర్మార్గమైన చర్య    చర్చి, మసీదులో ఇలా జరిగితే గ్లోబల్ న్యూస్ అయ్యేది...      అదే హిందువులకు జరిగితే మాట్లాడకూడదా..?     సెక్యూలర్ వ్యవస్థకు విఘాతం కలుగుతుందా..?    ఇదే ఒక చర్చికి అపవిత్రం జరిగితే జగన్ ఊరుకుంటారా ?    హిందువుల మనోభావాలను దెబ్బతీసిన...
Read More...