meeting
Andhra Pradesh 

మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత

మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత       అత్యాచారాలు, దాడులకు పాల్పడే వారిపై తక్షణమే కఠిన చర్యలు    రాష్ట్ర హోమ్  శాఖ మంత్రి వంగలపూడి అనిత అమరావతి  ( జర్నలిస్ట్ ఫైల్ )  :  రాష్ట్రంలో  మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అత్యాచారాలకు, దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఏ మాత్రం వెనుకాడే ప్రసక్తే లేదని  రాష్ట్ర...
Read More...
Andhra Pradesh 

మద్యం షాపుల పై మక్కువ..!

మద్యం షాపుల పై మక్కువ..! ఎక్సైజ్ సర్కిల్...రికార్డు బ్రేక్... 21 కోట్ల ఆదాయం..!!నూతన మద్యం పాలసీపై ఈనెల 11వ తేదీ వరకుదరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగింపుదరఖాస్తుల రూపంలో  నాన్ రిఫండబుల్ ఫీజు కింద 21 కోట్లు..వివరాలు వెల్లడించిన మంగళగిరి ఎక్సైజ్ స్టేషన్ సిఐ వీరాంజనేయులుమంగళగిరి జర్నలిస్ట్ ఫైల్మంగళగిరిలో మద్యం షాపులపై మద్యం వ్యాపారులు...
Read More...
Andhra Pradesh 

దళిత కుటుంబాలకు అండగా మంత్రి నారా లోకేష్..

దళిత కుటుంబాలకు అండగా మంత్రి నారా లోకేష్.. లోకేష్ కు ధన్యవాదాలు తెలిపిన శాలి బంగారయ్య, కుటుంబ సభ్యులుమంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) : గత 40 సంవత్సరాలుగా జీవనోపాధి నిమిత్తం ఎర్రబాలెం గ్రామంలో కాటికాపరిగా జీవనం సాగిస్తున్న నన్ను కొద్ది రోజుల క్రితం ఒక వ్యక్తి కులం పేరుతో దూషించి మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని శాలి బంగారయ్య ఆవేదన...
Read More...
Andhra Pradesh 

కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమం

కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమం    మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు ( జర్నలిస్ట్ ఫైల్ ) :: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో కుల, మత, పార్టీ, వర్గాలకతీతంగా అర్హులైన ప్రతివారికి సంక్షేమం అందించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రి ప్రభుత్వం...
Read More...
Andhra Pradesh 

విద్యుత్ రంగంలో దేశంలోనే అగ్రగామిగా ' ఏపీ '

విద్యుత్ రంగంలో దేశంలోనే అగ్రగామిగా ' ఏపీ ' ఏపీలో పెట్టుబడి పెట్టే పారిశ్రామికవేత్తలకు వెన్నుదన్నుగా నిలుస్తాంవిద్యుత్ పెట్టుబడిదారుల సమీక్ష సమావేశంలో మంత్రి గొట్టిపాటి ప్రకటనఅమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ): విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే నెంబర్ వన్ స్టేట్ గా నిలిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి...
Read More...
Andhra Pradesh 

వైసీపీ పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ కీలక సూచనలు!

వైసీపీ పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ కీలక సూచనలు!       అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : పార్టీ బాగుంటేనే అందరూ బాగుంటారని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ పార్టీ అనుబంధ సంఘాలతో వైఎస్ జగన్ నేడు (బుధవారం) సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యల పై చర్చించి అనుబంధ సంఘాల...
Read More...
Andhra Pradesh 

సీఎం చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి

సీఎం చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి రాష్ట్రాన్ని రూ.10 లక్షల కోట్లు అప్పులు పాలు చేసిన జగన్యువతను గంజాయికి బానిసలుగా చేసి వారి భవిష్యత్తును నాశనం చేశారులేనిపోని యాక్ట్‌లను తీసుకొచ్చి ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారుఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధతాడేపల్లి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి...
Read More...
Andhra Pradesh 

నూతన అబ్కారీ పాలసీ అమలుకు సిద్దం కావాలి

నూతన అబ్కారీ పాలసీ అమలుకు సిద్దం కావాలి ప్రోషిబిషన్ అండ్ ఎక్సైజ్ కమీషనర్ నిషాంత్ కుమార్ఐఎంఎల్ డిపోలు, రిటైల్ అవుట్ లెట్ల బాధ్యులతో దృశ్య శ్రవణ విధాన సమీక్షప్రతి షాపులోనూ తగినంత మేర నిల్వలు, సమయపాలన తప్పనిసరిఅమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : అతి త్వరలో రానున్న నూతన ఎక్సైజ్ పాలసీ అమలుకు రాష్ట్ర వ్యాప్తంగా అబ్కారీ శాఖ...
Read More...
Andhra Pradesh 

రాష్ట్రంలో ఏఐ, క్రీడా విశ్వవిద్యాలయాలు

రాష్ట్రంలో ఏఐ, క్రీడా విశ్వవిద్యాలయాలు    2027 నాటికి వర్సిటీలు మెరుగైన ర్యాంకులు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం    అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : 100 రోజుల ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ఏఐ విశ్వవిద్యాలయంతో పాటు క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా...
Read More...
Andhra Pradesh 

ఎదురుమొండి - గొల్లమంద రహదారి నిర్మాణానికి రూ.13.45 కోట్లు

ఎదురుమొండి  - గొల్లమంద రహదారి నిర్మాణానికి రూ.13.45 కోట్లు    ఏ.ఐ.ఐ.బి. గ్రాంట్ ద్వారా నిర్మాణం      కృష్ణా తీరంలో కోత నిరోధానికి 700 మీటర్ల మేర ఆర్.సి.సి. పర్కుపైన్స్ వినియోగం      తక్షణమే పనులు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశం    అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో ఎదురుమొండి – గొల్లమంద రోడ్డు ఇటీవలి భారీ...
Read More...
Andhra Pradesh 

రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి రెవెన్యూ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేసిన రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్    అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ ను మంగళవారం రాష్ట్ర సచివాలయంలో కలసి, రెవెన్యూ శాఖలో పరిష్కారం కాని సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆ...
Read More...
Andhra Pradesh 

చేనేత వస్త్రాలకు జీఎస్టీ రీయింబర్స్ చేస్తాం

చేనేత వస్త్రాలకు జీఎస్టీ రీయింబర్స్ చేస్తాం పిఎం సూర్య ఘర్ ద్వారా మగ్గాలు ఉన్న వారికి ఉచిత విద్యుత్చేనేత, హస్తకళలపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి  (  జర్నలిస్ట్ ఫైల్  ) : చేనేత, హస్తకళల రంగంలో ఉన్నవారి అభివృద్ధికి నూతన విధానాలు అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మారుతున్న కాలానికి అనుగణంగా ఉత్పత్తుల తయారీలో...
Read More...