nara lokesh mangalagiri
Andhra Pradesh 

ప్రజా సమస్యల పరిష్కారానికి హామీ

ప్రజా సమస్యల పరిష్కారానికి హామీ    40వ రోజు ప్రజాదర్బారులో మంత్రి నారా లోకేష్‌కు ప్రజల విన్నపాలు మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) :  శుక్రవారం: విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహించిన 40వ రోజు ప్రజాదర్బార్‌కు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భారీగా తరలివచ్చారు. ఉండవల్లిలోని తన నివాసంలో శుక్రవారం నిర్వహించిన ఈ దర్బార్‌లో ప్రజలు వ్యక్తిగతంగా తమ...
Read More...
Andhra Pradesh 

వైసిపి నేతలది.. దోచుకోవటం.. దాచుకోవడమే.

వైసిపి నేతలది.. దోచుకోవటం.. దాచుకోవడమే.    వైసీపీ సర్కార్ హయాంలో అంతా దోపిడీ మయమే..!!టిడిపి ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ధ్వజం.20 లక్షల ఉద్యోగాల కోసం మంత్రి నారా లోకేష్ కృషిమంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చేందుకు ఐటీ మంత్రి నారా లోకేష్ అహర్నిశలు కష్టపడుతున్నట్లు ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తెలిపారు. కూటమి ప్రభుత్వం...
Read More...
Andhra Pradesh 

మంత్రి లోకేష్ ను క‌లిసిన ఎంపి కేశినేని శివ‌నాథ్

మంత్రి లోకేష్ ను క‌లిసిన ఎంపి కేశినేని శివ‌నాథ్    మంగ‌ళ‌గిరి క్రికెట్ స్టేడియం అభివృద్ది కోసం విన‌తి ప‌త్రంవిజ‌య‌వాడ ( జర్నలిస్ట్ ఫైల్ ) : అమరావతి రాజధాని ప్రాంతం లోని ఎ.సి. ఏ ఇంటర్నేషనల్ క్రికెట్  స్టేడియంలో జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించే విధంగా స్టేడియం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని కోరుతూ ఎసిఏ అధ్య‌క్షుడు, విజ‌య‌వాడ...
Read More...

నందం అబద్దయ్య, తోట పార్ధసారధి లకు అభినందనల వెల్లువ

నందం అబద్దయ్య, తోట పార్ధసారధి లకు అభినందనల వెల్లువ మంగళగిరి  ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన నందం అబద్దయ్య, ఏపీ సివిల్ సప్లయి కార్పొరేషన్ డైరెక్టర్ గా  నియమితులైన తోటపార్ధసారథిలకు  అభినందనలు వెల్లువెత్తాయి.రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల ప్రకటన అనంతరం మంగళగిరి నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో  పెద్ద ఎత్తున  టీడీపీ నాయకులు,...
Read More...

మంత్రి లోకేష్ ప్రజాదర్భార్ లో ..ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం

మంత్రి లోకేష్ ప్రజాదర్భార్ లో ..ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం 35వ రోజు మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు విన్నపాల వెల్లువఅండగా ఉంటామని బాధితులకు భరోసా ఇచ్చిన మంత్రి నారా లోకేష్మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) : మంత్రి నారా లోకేష్ 35వ రోజు “ప్రజాదర్బార్” కు ప్రజల నుంచి విన్నపాలు వెల్లువెత్తాయి. మంగళగిరి నియోజకవర్గం తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ...
Read More...

మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమాలు

మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమాలు మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) : స్వచ్చతా హి సేవా -2024 లో భాగంగా మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ వారి ఆద్వర్యం లో  స్వచ్చతా హి సేవా కార్యక్రమాలు ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయి.ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమము లో ది.23.09.2024 నేటి షెడ్యూల్ లో భాగంగా తాడేపల్లి రూరల్ పరిధి నవలూరు...
Read More...
Andhra Pradesh 

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం మంగళగిరిని దేశంలోని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే మంత్రి నారా లోకేష్ లక్ష్యందుగ్గిరాల మండలం పెదపాలెంలో 'ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంపెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు, కూటమి నాయకులుదుగ్గిరాల  ( జర్నలిస్ట్ ఫైల్ ) :   ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని నియోజకవర్గ సమన్వయకర్త నంద అబద్దయ్య అన్నారు. కూటమి...
Read More...
Andhra Pradesh 

తిరుమల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం

తిరుమల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) :  పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో అక్టోబర్ 4వ తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను టీటీడీ ఆహ్వానించింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన దేవస్థానం ఈవో  జె.శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ముఖ్యమంత్రికి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందించి...బ్రహ్మోత్సవాలకు...
Read More...
Andhra Pradesh 

ఇది మంచి ప్రభుత్వం’ పేరుతో ఇంటింటికి ప్రచారం

ఇది మంచి ప్రభుత్వం’ పేరుతో ఇంటింటికి ప్రచారం కూటమి ప్రభుత్వానికి నేటితో 100 రోజులు. మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మంచి పనులు, సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి వివరించేందుకు నేటి నుంచి "మంచి ప్రభుత్వం" కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు....
Read More...
Andhra Pradesh 

ఎన్డీఏ పాలన రాష్ట్రానికి తిరిగి ఊపిరి పోసింది

ఎన్డీఏ పాలన రాష్ట్రానికి తిరిగి ఊపిరి పోసింది 'ఇది మంచి ప్రభుత్వం' ప్రచారానికి శ్రీకారం తెలుగుదేశం పార్టీ మంగళగిరి పట్టణ ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు    మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజుల వున్న సందర్భంగా, ఈ నెల 20 నుంచి 'ఇది మంచి ప్రభుత్వం' నినాదంతో ఆరు రోజులపాటు ఇంటింటికీ వెళ్లి...
Read More...
Andhra Pradesh 

రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్దికి రూ.6585 కోట్లు మంజూరు

రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్దికి రూ.6585 కోట్లు మంజూరు గుంతలు లేని రహదారుల రాష్ట్రంగా ఆంద్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతాం    పిపిపి విదానం అద్యయనానికై గురజాత్ వెళుతున్న అదికారుల బృందం    రాష్ట్ర రోడ్లు&భవనాల శాఖ మంత్రి బి.సి.జనార్థన రెడ్డి అమరావతి, సెప్టెంబరు 19:  రాష్ట్రంలో  384 కి.మి. మేర ఏడు జాతీయ రహదారుల అభివృద్దికి రూ.6,585 కోట్ల నిధులను కేంద్రం మంజూరు చేసినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు,మౌళిక...
Read More...
Andhra Pradesh 

పేదలకు మంచి వసతులతో గృహాలను మంజూరు చేయండి

పేదలకు మంచి వసతులతో  గృహాలను మంజూరు చేయండి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పేదలకు  పక్కా ఇళ్లు నిర్మించాలని మంత్రి కొలుసు పార్థ సారథిని విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే గళ్లా మాధవిగుంటూరు  ( జర్నలిస్ట్ ఫైల్ )  :  గుంటూరు  పశ్చిమ నియోజకవర్గంలో పేదలకు మంచి వసతులతో  గృహాలను మంజూరు చేయాలని, అదేవిధంగా నియోజకవర్గంలో  వెనుకబడిన మేదర,రజకులకు మరియు పీకల వాగు కట్ట మీద...
Read More...