amaravathi
Andhra Pradesh 

వైన్‌ షాపు వదిలేస్తే కోటి రూపాయలు ఇస్తాం.. 

వైన్‌ షాపు వదిలేస్తే కోటి రూపాయలు ఇస్తాం..     మద్యం సిండికెట్‌ బంపరాఫర్‌ !    అమరావతి  ( జర్నలిస్ట్ ఫైల్ ) :   ఏపీలో కొత్తగా వైన్‌ షాపు టెండర్‌ దక్కించుకున్న వారికి కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. నిన్న నిర్వహించిన లాటరీలో వైన్‌ షాపు లైసెన్స్‌లు దక్కించుకున్న వారికి మద్యం సిండికేట్‌తో పాటు పలువురు రాజకీయ నాయకుల నుంచి ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. సిండికేట్‌ నుంచి కాకుండా...
Read More...
Andhra Pradesh 

విలాసాల కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన జగన్

విలాసాల కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన జగన్    అమరావతి  ( జర్నలిస్ట్ ఫైల్ )  :  టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తన ప్రభుత్వ కాలంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసారని ఆరోపించారు. ‘ది గ్రేట్ ఫెన్సింగ్ ఆఫ్ తాడేపల్లి ప్యాలెస్’ పేరుతో ప్రభుత్వ ఖజానా నుంచి 12 కోట్ల 85 లక్షల రూపాయలు ఖర్చు చేశారని...
Read More...
Andhra Pradesh 

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు    అమరావతి  ( జర్నలిస్ట్ ఫైల్ )  :  దేశ ప్రతిష్టను ఆకాశంలో నిలబెట్టేలా శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత రక్షణ రంగం బలోపేతానికి విశేష కృషి చేసిన మీసైల్ మ్యాన్, మేధావి, నిరాడంబరుడు, మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో నేడు నేతలు ఆయన చిత్రపటానికి...
Read More...
Andhra Pradesh 

CBN Government Stands in Support of the Poor

CBN Government Stands in Support of the Poor    Amaravati (Journalist File):  The TDP-led NDA coalition government currently in power is a government for the poor, said TDP Politburo member Varla Ramaiah. Speaking at a press conference held on Tuesday evening at the Telugu Desam Party’s central office Ramaiah...
Read More...
Andhra Pradesh 

పేదలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం

పేదలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం    అమరావతి  ( జర్నలిస్ట్ ఫైల్ )  :  రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు...
Read More...
Andhra Pradesh 

బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై   8 మంది బీసీ మంత్రుల సమావేశం

బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై   8 మంది బీసీ మంత్రుల సమావేశం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత  అమరావతి  ( జర్నలిస్ట్ ఫైల్ )  : బీసీలకు మేలు కలిగేలా సీఎం చంద్రబాబు నాయుడు మరో నిర్ణయం తీసుకోనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్ సవిత తెలిపారు. బీసీ డిక్లరేషన్లో భాగంగా బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై
Read More...
Andhra Pradesh 

మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత

మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత       అత్యాచారాలు, దాడులకు పాల్పడే వారిపై తక్షణమే కఠిన చర్యలు    రాష్ట్ర హోమ్  శాఖ మంత్రి వంగలపూడి అనిత అమరావతి  ( జర్నలిస్ట్ ఫైల్ )  :  రాష్ట్రంలో  మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అత్యాచారాలకు, దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఏ మాత్రం వెనుకాడే ప్రసక్తే లేదని  రాష్ట్ర...
Read More...
Andhra Pradesh 

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు. 

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు.        అమరావతి (జర్నలిస్ట్ ఫైల్ )  :  వెలగపూడిలో మరియమ్మ అనే మహిళ హత్య కేసులో సురేష్ నిందితుడిగా ఉన్నాడు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులోనూ నిందితునిగా ఉన్నాడు. తనకు బెయిల్ మంజూరు చేయమని గుంటూరు జిల్లా కోర్టులో నందిగం సురేష్ దాఖలు చేసుకున్న పిటిషన్ ను కోర్ట్ కొట్టివేసింది. కాగా...
Read More...
Andhra Pradesh 

అక్రమార్జన కోసమే కొత్త లిక్కర్ పాలసీ

అక్రమార్జన కోసమే కొత్త లిక్కర్ పాలసీ       మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి    అమరావతి (జర్నలిస్ట్ ఫైల్ )  :  ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చి రాగానే ఉచిత ఇసుక, కొత్త మద్యం పాలసీ కి శ్రీకారం చుట్టింది. కాగా ఈ రోజు కొత్త మద్యం పాలసీలో భాగంగా.. ప్రైవేట్ యజమానులకు సంబంధించి వచ్చిన...
Read More...
Andhra Pradesh 

ప్రజలను అలర్ట్‌ చేయండి సిఎం చంద్రబాబు

ప్రజలను అలర్ట్‌ చేయండి సిఎం చంద్రబాబు       అమరావతి (జర్నలిస్ట్ ఫైల్ )  : :  రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. నాలుగు రోజులపాటు వర్షాలుంటాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో … ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సోమవారం వర్షాల గురించి కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. చెరువులు, కాలువలు, నీటి వనరుల వద్ద
Read More...
Andhra Pradesh 

పొన్నవోలు పిటిషన్ ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు

పొన్నవోలు పిటిషన్ ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు       అమరావతి (జర్నలిస్ట్ ఫైల్ )  : ఏపీలో గత ప్రభుత్వ హయాంలో అదనపు అడ్వకేట్ జనరల్ గా వ్యవహరించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల భద్రత కల్పించాలని పొన్నవోలు దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. పొన్నవోలుకు పోలీసు భద్రత అవసరం లేదని హైకోర్టు ధర్మాసనం...
Read More...
Andhra Pradesh 

' యువతకు బంగారు భవిత'

' యువతకు బంగారు భవిత'       ఉద్యోగ కల్పన ప్రథమ లక్ష్యం.. ఇదే ప్రభుత్వ విధానం    అమరావతి (జర్నలిస్ట్ ఫైల్ ) : 'ఉద్యోగ కల్పన ప్రథమ లక్ష్యం' అనేదే ప్రభుత్వ విధానమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు మార్గం సుగమం చేసేలా పాలసీలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పారిశ్రామిక అభివృద్ధి, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ డ్రాఫ్ట్...
Read More...