cm
Andhra Pradesh 

చెత్త పన్ను ' రద్దయిపోయింది

చెత్త పన్ను ' రద్దయిపోయింది       చెత్త పన్ను వసూలు చేయొద్దని అధికారులకు సీఎం ఆదేశం    మచిలీపట్నం  ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్ర ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. నేటి నుంచి చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఎక్కడా చెత్త పన్ను వసూలు చేయొద్దని అధికారులను ఆదేశించారు. గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో...
Read More...
Andhra Pradesh 

యువతకు బంగారు భవితను అందిద్దాం

యువతకు బంగారు భవితను అందిద్దాం ప్రైవేటు రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షనైపుణ్య శిక్షణ ద్వారా పరిశ్రమలకు అవసరమైన విధంగా మానవ వనరులు సమకూర్చాలిహైబ్రిడ్ వర్క్ ప్లేస్ విధానంతో అందరికీ అవకాశాల సృష్టి :- సిఎం చంద్రబాబు నాయుడు యువతకు బంగారు భవితను అందిద్దాం    ప్రైవేటు రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనపై ముఖ్యమంత్రి...
Read More...
Andhra Pradesh 

మైనార్టీల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక

మైనార్టీల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక మైనార్టీల సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం   రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్వరద  ముంపు ప్రాంతాల్లో దెబ్బతిన్న మసీదులకు మైకు సెట్లు, కార్పెట్లు పంపిణీ విజయవాడ ( జర్నలిస్ట్ ఫైల్ )  :  రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఇదే లక్ష్యంతో కార్యాచరణ అమలుకు రాష్ట్ర ముఖ్యమంత్రి  శ్రీ   అంజుమన్...
Read More...
Andhra Pradesh 

నిందితులు ఎంతటివారైనా చట్టపరంగా శిక్షిస్తాం

నిందితులు ఎంతటివారైనా చట్టపరంగా శిక్షిస్తాం నటి జెత్వానికి  ధైర్యం చెప్పిన హోంమంత్రి    హోంమంత్రి అనితను కలిసిన జెత్వాని ఐపీఎస్ లపై చర్యలు తీసుకున్నందుకు హోంమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన జెత్వాని కుటుంబం అమరావతి  ( జర్నలిస్ట్ ఫైల్ )  :  ముంబయ్ నటి జెత్వాని కేసులో ఎంతటివారున్నా చట్టపరంగా శిక్షపడేలా చేస్తామని  హోంమంత్రి  వంగలపూడి అనిత వెల్లడించారు. సచివాలయంలోని హోంమంత్రి ఛాంబర్    
Read More...
Andhra Pradesh 

పేదలకు మంచి వసతులతో గృహాలను మంజూరు చేయండి

పేదలకు మంచి వసతులతో  గృహాలను మంజూరు చేయండి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పేదలకు  పక్కా ఇళ్లు నిర్మించాలని మంత్రి కొలుసు పార్థ సారథిని విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే గళ్లా మాధవిగుంటూరు  ( జర్నలిస్ట్ ఫైల్ )  :  గుంటూరు  పశ్చిమ నియోజకవర్గంలో పేదలకు మంచి వసతులతో  గృహాలను మంజూరు చేయాలని, అదేవిధంగా నియోజకవర్గంలో  వెనుకబడిన మేదర,రజకులకు మరియు పీకల వాగు కట్ట మీద...
Read More...
Andhra Pradesh 

అమరావతి నాశనమే జగన్ పంతం

అమరావతి నాశనమే జగన్ పంతం అధికారం పోయిందని అమరావతిపై జగన్ విషం కక్కుతున్నాడు    అమరావతి గురించి మాట్లాడే హక్కు జగన్ కు లేదు    ఏపీకి పెట్టుబడులు వస్తే జగన్‌కు కడుపుమంట    రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నాశనం కావాలని జగన్ చూస్తున్నాడు వైసీపీ నేతలు సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిఅమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ )...
Read More...
Andhra Pradesh 

పెదకాకాని శివాలయములో స్వఛ్చత-హీ సేవ

పెదకాకాని శివాలయములో స్వఛ్చత-హీ సేవ గుంటూరు,పెదకాకాని  ( జర్నలిస్ట్ ఫైల్):-  భారత ప్రభుత్వము ప్రతిష్ఠాత్మకము చేపట్టిన ''స్వఛ్చత-హీ సేవ'' 2024  కార్యక్రమములో భాగముగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వము, దేవదాయ ధర్మదాయశాఖ కమీషనరు వారి ఆదేశముల ప్రకారము  ది.17.09.2024 నుండి ది.02.10.2024 వరకు దేవస్ధానము నందు స్వచ్ఛ భారత్ స్వచ్ఛత హీ సేవ కార్యాచరణ 2వ,రోజు బుధవారము ప్రధాన దేవాలయ గర్భాలయము నందు అర్చక...
Read More...
Andhra Pradesh 

మంగళగిరి ఎకో పార్క్ అభివృద్ధి నిర్మాణ పనులకు సంబంధించిన సామాగ్రి చోరి

మంగళగిరి ఎకో పార్క్ అభివృద్ధి నిర్మాణ పనులకు సంబంధించిన సామాగ్రి చోరి మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) : మంగళగిరి ఎకో పార్కు అభివృద్ధి నిర్మాణ పనులకు సంబంధించి సామాగ్రి చోరీకి గురవుతున్నది. విలువైన ఐరన్ ను టవర్ రోడ్డు మీదుగా తరలిస్తూ దొంగలు చోరీకి పాల్పడుతున్నారు.ఐరన్ ను తరలిస్తున్న యువకులను ప్రశ్నించగా సదరు సామగ్రిని వదిలేసి పరార్ అయ్యారు. ఆ ప్రాంతంలో ఎవరు వాచ్ మెన్...
Read More...
Andhra Pradesh 

మాజీ సైనికుల సంక్షేమానికి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం

మాజీ సైనికుల సంక్షేమానికి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం మరో యువగళం హామీని నెరవేర్చిన మంత్రి నారా లోకేష్    మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) : యువగళం పాదయాత్రలో యువనేత లోకేష్ ఇచ్చిన హామీలు ఒక్కొకటిగా కార్యరూపం దాల్చుతున్నాయి.  తమ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మాజీ సైనికులు యువగళం పాదయాత్ర సందర్భంగా యువనేత లోకేష్ కు వినతిపత్రం సమర్పించారు. అధికారంలోకి...
Read More...
Andhra Pradesh 

క్రోసూరులోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహం పూర్తైన సందర్భంగా పూజలు

క్రోసూరులోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహం పూర్తైన సందర్భంగా పూజలు గుంటూరు, క్రోసూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : క్రోసూరు చెరువు కట్ట వద్ద నూతనంగా నిర్మాణమవుతున్న శ్రీ అభయ ఆంజనేయ విగ్రహం పూర్తి ఐన సందర్భంగా విగ్రహ నిర్మాణ సారథి క్రోసూరు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ టిడిపి పార్టీ నాయకులు కాండ్రు కాశియ్య కమిటి సభ్యులు మరియు ఆంజనేయ స్వామివారికి పూజలు జరిపి...
Read More...
Andhra Pradesh 

ఆర్టీసీ ఉద్యోగులకు నిలుపుదల చేసిన అలవెన్సులు వెంటనే చెల్లించాలి

ఆర్టీసీ ఉద్యోగులకు నిలుపుదల చేసిన అలవెన్సులు వెంటనే చెల్లించాలి ...ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి. దామోదరరావు     వినుకొండ  ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఏపీ పిటిడి( ఆర్టీసీ) లో  ఉద్యోగులకు 11వ పిఆర్శీ అమలు తర్వాత నిలుపుదల చేసిన నైట్ అవుట్ అలవెన్సులను వెంటనే చెల్లించాలని, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి. దామోదరరావు డిమాండ్ చేశారు. బుధవారం వినుకొండ...
Read More...
Andhra Pradesh 

వరద బాధితులకు ఉదారంగా సాయం

వరద బాధితులకు ఉదారంగా సాయం ప్రతి ఇంటికి రూ.25వేలు    మొదటి అంతస్తులో ఉండే వారికి రూ.10వేలు    ఇళ్లలోకి నీళ్లు వచ్చిన వారికి రూ.10వేలు    చిరు వ్యాపారులకు రూ.25వేలు    పశువులకు రూ.50వేలు. వరి ఎకరాకు రూ.10వేలు, చెరకు రూ.25వేలు        ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన సీఎం  చంద్రబాబు       అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) :  వంద రోజుల పాలనలో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటూ...
Read More...