duputy cm pawan kalyan
Andhra Pradesh 

పల్లె పండుగ.. గొప్ప అభివృద్ధి పండుగ

పల్లె పండుగ.. గొప్ప అభివృద్ధి పండుగ       గ్రామాల అభివృద్ధికి పల్లె పండుగలో పునాది రాయి       రూ.4500 కోట్ల నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల అభివృద్ధి పనులకు శ్రీకారం    కంకిపాడు మండల పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు  ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన    కంకిపాడు ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రవ్యాప్తంగా 'పల్లె పండుగ -  పంచాయతీ వారోత్సవాలు' కార్యక్రమానికి...
Read More...
Andhra Pradesh 

గ్రామాల అభివృద్ధికి పల్లె పండుగలో పునాది రాయి

గ్రామాల అభివృద్ధికి పల్లె పండుగలో పునాది రాయి       •రూ.4500 కోట్ల నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 30 వేల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్• కంకిపాడు మండల పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన రాష్ట్రవ్యాప్తంగా 'పల్లె పండుగ -  పంచాయతీ వారోత్సవాలు' కార్యక్రమానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు...
Read More...
Andhra Pradesh 

సిసి రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నరేంద్ర కుమార్

సిసి రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ గుంటూరు, పెదకాకాని ( జర్నలిస్ట్ ఫైల్):-పల్లె పండుగ - పంచాయతీ వారోత్సవాలు కార్యక్రమంలో  భాగంగా   పెదకాకాని, పుష్పరాజ్  కాలనీలో పలు సిసి రోడ్లకు సోమవారం పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్  చేతుల మీదుగా  శంకుస్థాపన శంకుస్థాపన చేశారు.    మహాకూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన  30 వేల పనులు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ 100%...
Read More...
Andhra Pradesh 

ఈ నెల 14 నుంచి ‘పల్లె పండుగ - పంచాయతీ వారోత్సవాలు’

ఈ నెల 14 నుంచి ‘పల్లె పండుగ - పంచాయతీ వారోత్సవాలు’       • 30 వేల పనులకు పల్లె పండుగలో శ్రీకారం    • ఏడాదిలో కనీసం 100 రోజులు వేతన ఉపాధి.. మెరుగైన జీవనోపాధి కల్పన..    • ఉపాధి, ఆర్థిక సంఘం నిధులతో నిర్మాణాలు.. సంక్రాంతికల్లా పూర్తి చేయడమే లక్ష్యం..-  జిల్లా కలెక్టర్లు, అధికారులతో ఉప ముఖ్యమంత్రి   కొణిదెల పవన్ కళ్యాణ్అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్...
Read More...
Andhra Pradesh 

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసిన స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ నేతలు

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసిన స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ నేతలు    విశాఖపట్నం ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు గత కొద్ది రోజులుగా నిరసన కార్యక్రమం చేపడుతూనే ఉన్నారు. ఇందులో భాగంగా.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించాలని, సెయిల్లో స్టీల్ ప్లాంట్ విలీనం చేయాలని కోరుతూ.. ఆదివారం ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు మానవహారం నిర్వహించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ...
Read More...
Andhra Pradesh 

పవన్ కళ్యాణ్ ను కలిసిన  'ఏపీ ఆర్.డబ్ల్యు.ఎస్ ల్యాబ్' ఉద్యోగులు

పవన్ కళ్యాణ్ ను కలిసిన  'ఏపీ ఆర్.డబ్ల్యు.ఎస్ ల్యాబ్' ఉద్యోగులు * ఉద్యోగ భద్రత కల్పించాలని విన్నపం   ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,  ఆర్.డబ్ల్యు.ఎస్. శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ను గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పని చేస్తున్న ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ లేబరేటరీ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు ఆదివారం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో కలిశారు. రాజకీయ ఒత్తిళ్లతో తమను ఉద్యోగాల నుంచి...
Read More...
Andhra Pradesh 

పేదల పక్షపాతి చంద్రబాబు నాయుడు

పేదల పక్షపాతి చంద్రబాబు నాయుడు చెత్త పన్ను ఎత్తివేయటం హర్షణీయమన్న ఎమ్మెల్యే గల్లా మాధవిఇది మంచి ప్రభుత్వం అనటానికి ఇదే ఉదాహరణన్న గల్లా మాధవి గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) :పేదల పక్షపాతి చంద్రబాబునాయుడు అని మరోసారి నిరూపితం అయ్యిందని, చెత్త పన్ను వసూళ్లను కూటమి ప్రభుత్వం వచ్చాక రద్దు చేస్తామని చంద్రబాబు చెప్పారని, ఆ మాట ప్రకారం...
Read More...
Andhra Pradesh 

సనాతన ధర్మం కోసం ఏదైనా వదులుకుంటా

సనాతన ధర్మం కోసం ఏదైనా వదులుకుంటా       డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్    తిరుపతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వారితో గొడవ పెట్టుకోవడానికే తిరుపతికి వచ్చానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఇతర మతాలను గౌరవించేది సనాతన ధర్మమని వివరించారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన వారాహి సభలో  ఆయన మాట్లాడారు. "ఏడుకొండల వారికి అపచారం...
Read More...
Andhra Pradesh 

ఈనెల 10న ఏపీ మంత్రివర్గ సమావేశం

ఈనెల 10న ఏపీ మంత్రివర్గ సమావేశం       అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం ఈనెల 10న జరుగనుంది. ఈ సమావేశంలో నూతన మద్యం పాలస , మూడు సిలిండర్ల పంపిణీ, పీ-4 కార్యక్రమం అమలు, చెత్త పన్ను రద్దు, జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికి కుళాయి ఏర్పాటు, పోలవరం నిర్మాణంపై కీలక చర్చ జరిగే అవకాశముంది ....
Read More...
Andhra Pradesh 

ప్రాయశ్చిత్త దీక్ష విరమించిన డిప్యూటీ సీఎం పవన్

ప్రాయశ్చిత్త దీక్ష విరమించిన డిప్యూటీ సీఎం పవన్       తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు..    వారాహి డిక్లరేషన్ ను శ్రీవారి పాదాల ఉంచిన పవన్ కళ్యాణ్ తిరుమల ( జర్నలిస్ట్ ఫైల్ ) : సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని దీక్ష విరమించారు. 11 రోజులపాటు...
Read More...
Andhra Pradesh 

అపవిత్రానికి ప్రాయశ్చిత్తం.. “ఓం నమో నారాయణాయ" !

అపవిత్రానికి ప్రాయశ్చిత్తం.. “ఓం నమో నారాయణాయ         హిందువులందరూ ఈ మహా మంత్రాన్ని జపించాలి    ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్     పొలిటికల్ డెస్క్ ( జర్నలిస్ట్ ఫైల్ ) : శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  'ప్రాయశ్చిత్త' దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. కలియుగ ప్రత్యక్ష దైవం బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి...
Read More...
Andhra Pradesh 

సాయం అందకుండా వైసీపీ కార్పొరేటర్ తప్పుదోవ పట్టించారు

సాయం అందకుండా వైసీపీ కార్పొరేటర్ తప్పుదోవ పట్టించారు       డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేసిన విజయవాడ 38వ డివిజన్ కి చెందిన వరద బాధితులుఅమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) :విజయవాడ 38వ డివిజన్ కుమ్మరిపాలెం కరకట్ట ప్రాంతానికి చెందిన నసీమా అనే యువతి ఇటీవల వచ్చిన భారీ వరదల వల్ల తమ ప్రాంతంలో 300 ఇళ్లు నీట మునిగిపోయాయనీ, తీవ్రంగా నష్టపోయామనీ ఆవేదన...
Read More...