journalist file
Andhra Pradesh 

Minister Satya Kumar’s Special Supervision Brings Diarrhoea Under Control

Minister Satya Kumar’s Special Supervision Brings Diarrhoea Under Control Amaravati (Journalist File): Under the special supervision of the State Health and Family Welfare Minister Satya Kumar Yadav, swift measures by the health department and local medical staff have brought the diarrhoea outbreak in Gurla, Vizianagaram district, under control. Officials...
Read More...
Telangana 

"We Will Not Tolerate Hindrance": CM Revanth Reddy Issues Stark Warning to Opponents

Hyderabad ( Journalist File ), October 19: Telangana Chief Minister Revanth Reddy has unleashed a powerful denunciation against those he claims are conspiring to destabilize the state's economic framework and tarnish Hyderabad's esteemed reputation. Vowing to protect the integrity of...
Read More...
Andhra Pradesh 

ఈవీఎంలు వాడితే.. నేను పోటీ చేయను

ఈవీఎంలు వాడితే.. నేను పోటీ చేయను       మాజీ ఎమ్మెల్యే సంచలన ప్రకటన    ( పొలిటికల్ డెస్క్, జర్నలిస్ట్ ఫైల్ ) : ఈవీఎంల ట్యాంపరింగ్ అనుమానాల నేపథ్యంలో వాటిపై నమ్మకం సన్నగిల్లుతోంది. ముఖ్యంగా ఏపీలో కూటమి ప్రభుత్వం గెలవడానికి ఈవీఎంల ట్యాంపరింగ్‌నే కారణమని మాజీ సీఎం జగన్ సహా వైసీపీ నాయకులు ఇప్పటికే పలు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే కడప జిల్లా...
Read More...
Andhra Pradesh 

 నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం

 నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం         నూతన పారిశ్రామిక విధానంపై చర్చించే అవకాశం    అమరావతి  ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ భేటీ నేడు ( బుధవారం) సచివాలయంలో జరుగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగనున్న సమావేశంలో టీడీపీ, బీజేపీ, జనసేనకు చెందిన మంత్రులు పాల్గొననున్నారు. ఈనెల 9న జరుగవలసిన కేబినెట్‌ సమావేశం పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటా మరణంతో...
Read More...
Andhra Pradesh 

విలాసాల కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన జగన్

విలాసాల కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన జగన్    అమరావతి  ( జర్నలిస్ట్ ఫైల్ )  :  టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తన ప్రభుత్వ కాలంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసారని ఆరోపించారు. ‘ది గ్రేట్ ఫెన్సింగ్ ఆఫ్ తాడేపల్లి ప్యాలెస్’ పేరుతో ప్రభుత్వ ఖజానా నుంచి 12 కోట్ల 85 లక్షల రూపాయలు ఖర్చు చేశారని...
Read More...
Andhra Pradesh 

పేదలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం

పేదలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం    అమరావతి  ( జర్నలిస్ట్ ఫైల్ )  :  రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు...
Read More...
Andhra Pradesh 

తుపాను నేపథ్యంలో హోం మంత్రి అనిత వరుస సమీక్షలు

తుపాను నేపథ్యంలో హోం మంత్రి అనిత వరుస సమీక్షలు కలెక్టర్లను అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు ఆదేశాలుప్రజలకు ఫోన్ లు, సందేశాల ద్వారా అప్రమత్తం చేస్తున్న విపత్తు నిర్వహణ సంస్థవిజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా హోం మంత్రి వంగలపూడి అనితఅమరావతి  ( జర్నలిస్ట్ ఫైల్ ) :  తుపాను నేపథ్యంలో రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వరుస...
Read More...
Andhra Pradesh 

బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై   8 మంది బీసీ మంత్రుల సమావేశం

బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై   8 మంది బీసీ మంత్రుల సమావేశం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత  అమరావతి  ( జర్నలిస్ట్ ఫైల్ )  : బీసీలకు మేలు కలిగేలా సీఎం చంద్రబాబు నాయుడు మరో నిర్ణయం తీసుకోనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్ సవిత తెలిపారు. బీసీ డిక్లరేషన్లో భాగంగా బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై
Read More...
Andhra Pradesh 

మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత

మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత       అత్యాచారాలు, దాడులకు పాల్పడే వారిపై తక్షణమే కఠిన చర్యలు    రాష్ట్ర హోమ్  శాఖ మంత్రి వంగలపూడి అనిత అమరావతి  ( జర్నలిస్ట్ ఫైల్ )  :  రాష్ట్రంలో  మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అత్యాచారాలకు, దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఏ మాత్రం వెనుకాడే ప్రసక్తే లేదని  రాష్ట్ర...
Read More...
Andhra Pradesh 

గుంటూరు ప్రజలకు  కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని దసరా కానుక

గుంటూరు ప్రజలకు  కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని దసరా కానుక    శంకర్ విలాస్ వంతెన 4 లైన్ల విస్తరణ  - ఆర్ వో బీ నిర్మాణానికి రూ. 98 కోట్లు మంజూరు    డాక్టర్  పెమ్మసాని  తొలి ప్రతిపాదనకు నితిన్ గడ్కరీ ఆమోదముద్ర    ఎక్స్ ఖాతా వేదికగా ప్రకటించిన కేంద్ర మంత్రి గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ )  :దశాబ్దాల గుంటూరు కలలకు గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ...
Read More...
Andhra Pradesh 

సజావుగా ఎల్ఎల్ఎం పరీక్షలు

సజావుగా ఎల్ఎల్ఎం పరీక్షలు గుంటూరు, పెదకాకాని ( జర్నలిస్ట్ ఫైల్):-ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలో  మంగళవారం నుంచి ఎల్ ఎల్ ఎం రెండవ సెమిస్టర్ పరీక్షలు సజావుగా జరుగుతున్నాయని పిజి అండ్ ప్రొఫెషనల్  కోర్సుల  ఇన్చార్జి కోఆర్డినేటర్  ఆచార్య ఎం.సుబ్బారావు  తెలిపారు. పరీక్షలు రాస్తున్న  విభాగాలను ఆయన సందర్శించారు.  పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ఆయా విభాగాధిపతులకు...
Read More...
Andhra Pradesh 

నేటి యువతకు అబ్దుల్ కలాం ఆదర్శం

నేటి యువతకు అబ్దుల్ కలాం ఆదర్శం గుంటూరు, పెదకాకాని ( జర్నలిస్ట్ ఫైల్ ):-యువత అబ్దుల్ కలాం అడుగుజాడల్లో నడిచి ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని ఏఎన్యూ ఇంచార్జి విసి ఆచార్య కె. గంగాధరరావు పేర్కొన్నారు. భారతరత్న డాక్టర్ ఏపీజే  అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని మంగళవారం  విశ్వవిద్యాలయంలోని కలాం విగ్రహానికి  నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వీసి మాట్లాడుతూ  జీవితంలో అనుకున్న లక్ష్యాలు...
Read More...